
ఐపీఎల్ 2025 ట్రోఫీ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ జట్లు ఇప్పటివరకు ఒక్కసారి ట్రోఫీ సాధించకపోవడం గమనార్హం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేను కేటాయించారు. ఈ రోజు వర్షం పడితే బుధవారం రిజర్వ్ డే రోజు మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే చాలా మంది క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.