
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యంలో ఈనెల 20,21 తేదీల్లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.