loader

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతు అయ్యారు. పశువులను మేపడానికి వెళ్లి తిరిగివస్తుండగా ఒక్కసారిగా వరద పెరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటరమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, చెన్నయ్య, కవిత, మరో మహిళ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతయైన వారిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON