
భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల మార్కెట్ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి భారీ IPO రాబోతుంది. ప్రముఖ NBFC కంపెనీ అయిన టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లను సేకరించేందుకు IPOను (Tata Capital IPO 2025) ప్రారంభించనుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 6-8, 2025 వరకు ఉంటుంది, ఒక్కో షేరుకు ధర రూ.310-326గా నిర్ణయించారు. ఇది భారతదేశ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.