
భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్కి పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఘన నివాళి అర్పించారు.