loader

రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల రాజ్యాంగ పరమైన అధికారాలను పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు దక్కవలసిన హక్కులను కల్పించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పెంపొందించడానికీ ఈ కమిటీ కృషి చేస్తుందని స్టాలిన్ అన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ లో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్థన్ షెట్టి, ఆర్థికవేత్త ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON