loader

2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురుకి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేసినందుకు గానూ ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. సుసుము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON