loader

శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో భారత్ 15 పరుగుల తేడాతో​ విజయం సాధించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు  చివరి మ్యాచ్​ కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేసింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో ఛేదనకు శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON