భారత జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ను ఒడిసిపట్టేసింది.భారత జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ను ఒడిసిపట్టేసింది. 2005, 2017లో మిథాలీ రాజ్ బృందం చేజారిన ప్రపంచకప్ను సొంతగడ్డపై పట్టేసింది హర్మన్ప్రీత్ కౌర్. డీవై పాటిల్ మైదానంలో ఓపెనర్ షఫాలీ వర్మ(87 : 2-36), దీప్తి శర్మ(58 : 5-39)లు ఆల్రౌండ్ షోతో భారత్ మొట్టమొదటిసారి జగజ్జేతగా అవతరించింది.

