loader

తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దర్శించుకున్నారు. శ్రీవారి అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె భక్తులను పలకరించారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తులను ఆప్యాయంగా పలకిరిస్తూ.. ఇంకొంచెం వేసుకోండి.. అంటూ ఒక్కొక్కరికీ వడ్డించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON