అమెరికా.. వెనెజులా రాజధానిపై వైమానిక దాడులు చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో సురక్షిత పరిస్థితులు ఏర్పడే వరకు.. సరైన న్యాయపరమైన అధికారాల బదిలీ జరిగే వరకు వెనెజులాను అమెరికాను పాలిస్తుందని తెలిపారు. వెనెజులా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని, భవిష్యత్తులోనూ అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదురోకు మద్దతిస్తున్న వారిని ట్రంప్ హెచ్చరించారు.

