loader

టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ అనుమతి లేకుండానే.. అప్పటి ఏవీఎస్‌వో సతీష్ కుమార్ ఈకేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. హైకోర్టులో నివేదిక సమర్పించారు. ఈ రాజీకి సతీష్ కుమార్‌కు అర్హత లేదన్నారు. అలానే ఈ కేసులో పిటిషనర్.. సీఐడీ దర్యాప్తు కోరారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని ఆయన హైకోర్టుకు తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ అఫిడవిట్‌లో నివేదించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON