loader

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నేతన్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత కార్మికుల కోఆపరేటివ్‌ సొసైటీ (ఆప్కో) బకాయిలు పడిన డబ్బుల చెల్లింపులు ప్రారంభించింది. మొదటి విడతగా రూ.2 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారు. 7 డివిజన్లలోని 84 సొసైటీల ఖాతాల్లో బకాయిల సొమ్ము జత చేసినట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON