ఆంధ్రా యూనివర్శిటీ ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి ఇచ్చిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 91వ, 92వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ వేడుకలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తల్లావజ్ఞుల పతంజలి శాస్త్రికి గౌరవ డాక్టరేట్లు జస్టిస్ అ

