loader

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తూ, భారత్‌ తన ఇంధన వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు పెద్దగా పెంచుతోంది.భారతదేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈ ఆగస్టులో 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కోసం అమెరికాకు ఆర్డర్ వేసింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలపైనే ఆధారపడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON