loader

అమరావతి బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడంపై ఉద్ధండరాయునిపాలెంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సతీసమేతంగా వెళ్లిన సీఎం చంద్రబాబుకు అక్కడి రైతులు, మహిళలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి పునాదికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. గతంలో ఇదే చోట రాజధానికి శంకుస్థాపన జరిగింది. ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని చంద్రబాబు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON