
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ట్రంప్ 180 దేశాలపై సుంకాలను పెంచారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం అయ్యింది. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్టాలు చూవి చూడాల్సి వచ్చింది. ఇంతలో సోమవారం ట్రంప్ సుంకాల విధానాన్ని 90 రోజుల పాటు కొనసాగించాలని ఆలోచిస్తున్నారనే వార్తలు వ్యాపించాయి.