ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. వేసవి మండుతోంది ముఖ్యంగా భారత వాతావరణ శాఖ మార్చి మే మధ్య నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది . ఈ నేపథ్యంలో భారత దేశంలో హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది