loader

మార్చిలో జనసేన ప్లీనరీ..

జనసేన పార్టీ ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది… 2014 మార్చి 14న ఏర్పడిన జనసేన 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసింది.. కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ 2024లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.. పోటీచేసిన 21 స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మార్చి 14వ తేదీన పిఠాపురంలోనే భారీగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా […]

డిజిటల్ స్ట్రీమింగ్ లో భారత్, పాక్ మ్యాచ్‌ రికార్డు- జియో హాట్‌స్టార్‌

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు స్థాయిలో వీక్షించడంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో 53 కోట్లకు పైగా లైవ్ వీక్షించారు. 33వ ఓవర్ లో 53.3 కోట్లు (533 మిలియన్లు) ఒకేసారి దాయాదుల పోరును ఇంట్లో కూర్చుని చూశారు. భారీ స్థాయిలో వ్యూస్ తో జియో హాట్ స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది.

మహా కుంభమేళాకి.. భారీగా డబ్బులు ఖర్చు చేసిన భక్తులు..

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా కారణంగా 87% మంది విమాన టికెట్, వసతి, రవాణా ఖర్చులపై 50% నుంచి 300% వరకు అధికంగా చెల్లించాల్సి వచ్చినట్లు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. భారతదేశంలోని 303 జిల్లాల నుంచి 49,000 మంది పాల్గొన్న ఈ సర్వేలో, 62% మంది పురుషులు, 38% మంది మహిళలు ఉన్నారు. మహా కుంభమేళాకి 44% మంది టైర్-1 నగరాల నుంచి, 25% మంది టైర్-2 నగరాల నుంచి, మిగతా 31% మంది టైర్-3, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON