
ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.సొసైటీ అగెనిస్ట్ వాయిలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (SAVE) ఈ నివేదికను పబ్లిష్ చేసింది. 1,946 కాలేజీల నుంచి జాతీయ యాంటీ – ర్యాగింగ్ హెల్ప్లైన్కు అందిన 3,156 ఫిర్యాదులను విశ్లేషించి నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ర్యాగింగ్ మరణాలలో 45.1 శాతం వైద్య కళాశాలలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది.