బంగ్లాదేశ్ దేశంలో విద్యార్థుల నిరసనలతో జరిగిన తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్తాన్ నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా అన్నారు. తనను అధికారం నుండి తొలగించే లక్ష్యంతో జరిగిన విదేశీ కుట్రలో భాగమని హసీనా అన్నారు. “దీనిని విప్లవం అని పిలవకండి! ఇది బంగ్లాదేశ్పై జరిగిన ఉగ్రవాద దాడి, అమెరికా ప్లాన్ చేసి పాకిస్తాన్ నుండి అమలు చేసింది.

